మహా ఒప్పందంలో కేసీఆర్ కుట్రల్ని రేపు బయటపెడ తానని తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారు . ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సవాళ్ల పై ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఆయన
మహా ఒప్పందంలో కేసీఆర్ కుట్రల్ని రేపు బయటపెడ తానని తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారు . ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సవాళ్ల పై ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఆయన
కార్టూన్ : కళ్యాన్ శ్రీనివాస్
ఎన్నో రకాలైన కేసులను అవలీలగా పరిష్కరించే పోలీసులకు ఓ విచిత్రమైన కేసు రావడం తో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఫిర్యాదు వివరాలు ఈ విధంగా ఉన్నాయి .తన ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళు ఎంతకూ వెళ్లి పోవడం లేదని గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోని ఆర్ఎంఎస్ కాలనీలో నివాసం
కార్టూన్ :కళ్యాణం శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న ప్రతూష ఎవరి ప్రేమలో పడిందో అధికారులు కనుగొన్నారు . కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన వ్యక్స్తిగా ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు . అయితే ఆ యువకుడు ఓ మొబైల్ దుకాణం లో గూమాస్తాగా పనిచేస్తున్నాడు . ప్రత్యూష ప్రేమకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆమె ప్రేమించిన యువకుడి
ఓ కథానాయిక ఏకంగా శృంగార కథలు రాయడం మొదలు పెట్టింది . సదరు కథలను ఓ సంస్థ ప్రచారం లోకి తేవడానికి కూడా సిద్దమవుతోంది . వివరాల్లోకి వెళితే .., ఒకప్పుడు సెక్స్ సినిమాల్లో నటించిన సన్నీ లియోన్ ఇప్పుడు ఈ కథలు రాస్తోంది . దీంతో ఆమె రాస్తున్న కథలపై ఆసక్తి మొదలైయింది
పేద వారికి సేవ చేయాలనే సంకల్పం మనసులో కలగడం , దాన్ని ఆచరణలో పెట్టడం అంటే అది దైవ కార్యం తో సమానం . ఇంత గొప్ప సామాజిక సేవ చేయడం అంటే
కట్టుకున్న భర్తను చంపడానికి వాణి అనే ఓ మహిళ ఏకంగా 5 లక్షల రూపాయలను ఎరగా చూపించింది. ఇందుకోసం ఆంద్రప్రదేశ్ లోని అమరావతికి చెందిన పల్లపు ఏడుకొండలు, షేక్ నాగుల్మీరా, ఆకుల నాగబాబు, బత్తుల నారాయణ, కె.స్వామి లకు అడ్వాన్సుగా 90 వేలు అందజేసింది .ఈ మొత్తం
విడాకులు కావాలని వెళ్ళిన ఓ మహిళను నమ్మ బలికి శారీరకంగా వాడుకుని మోసం చేసిన ఓ న్యాయమూర్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది . విడాకులు కావాలని తనను ఆశ్రయిస్తే తనకూ , తన భర్తతో విడాకులు అయిపోయాయని తప్పుడు