ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రత్యేక హోదా కల్పించాలని చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది . ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చెందిన యువత చేపట్టిన ఈ కార్యక్రమం అక్కడి ఆర్కే బీచ్ లో కొనదాగుతోంది . యువత చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం నేపథ్యం లో నగరమంతా పోలీసుల మోహరింపు లతో నిండిపోయింది . ప్రస్తుతం యువతతో ఆర్కే బీచ్ మౌన దీక్షతో
పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా ఇప్పటికే ఊహించిన దాని కంటే ఎక్కువ బిజినెస్ చేసిందని ప్రచారం జర్రుగుతోంది . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ మొత్తం లో బిజినెస్ జరిగినట్లు సమాచారం . పవన్ కల్యాణ్ గత చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ దారుణ పరాజయం అయిన విషయం తెలిసిందే . అయినా
జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమమ ఊపందుకుంటోంది . ఇందులో భాగంగా ఇప్పటికే జన సేన అధ్యక్షుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆందోళన పాట బట్టారు . అంతే కాకుండా టాలి వుడ్ నటులు చాల మంది కూడా తమ మద్దతు ప్రకటించారు .జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్: కాటమ రాయుడు సినిమా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పై హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహించినట్లు సమాచారం . గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం'కాటమరాయుడు' పై ఈ రూమర్ నడుస్తోంది . దీంతో పవర్ స్టార్ అభిమానులు కలవరపడుతున్నారు . అదేమిటంటే
తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు వివాదం పై స్పదించారు జనసేన అధినేత పవన్కల్యాణ్. జల్లికట్టు కు మద్దత్తు ప్రకటించారు. జల్టికట్టుపై నిషేధాన్ని ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై దాడిగా ఆయన అభివర్ణించారు.జల్లికట్టు, కోడి పందాలు వంటి సంప్రదాయ విషయాలపై నిషేధం విధించడం దక్షిణ భారత సంస్కృతిపై దాడి చేయడమేనని, జల్లికట్టు – కోడిపందాలపై నిషేధం అనే చర్య ద్రావిడ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టినట్లుగా
హైదరాబాద్: కాటమ రాయుడు తన అభిమానులకు షాకిచ్చాడు . ఈ చిత్రం టీజర్ ను సంక్రాంతి కి విడుదల చేస్తామని ప్రకటించారు . పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా విడుదలకు సిద్దం అవుతోంది . అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కళ్యాన్ కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్న విష్యం తెలిసిందే . అయితే ఈ కాటమరాయుడు సినిమాను ఉగాదికి విడుదల చేయడానికి చిత్ర నిర్మాత దర్శకులు సన్నాహాలు చేస్తున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీ
బీజేపీపై ప్రముఖ సినీనటుడు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం పెట్టి ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనక్కి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఐదు అంశాలపై ట్విట్టర్లో స్పందించనున్నానంటూ పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత గోవధ, రోహిత్ వేముల
నోట్ల రద్దుపై శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇది వరకే ఆర్బీఐకి రెండు లేఖలు రాశామని గుర్తు చేశారు. రైతులు,